సీపీఐ(ఎం) పార్టీ నాయకురాలు మాడె సుభద్ర మృతి

నివాళ్లు ఆర్పించిన సీ పీ ఐ (ఎం)పార్టీ నాయకులు

సీపీఐ(ఎం) పార్టీ నాయకురాలు మాడె సుభద్ర మృతి

కారేపల్లి:   లోకల్ గైడ్

కారేపల్లి  మండల రేలకాయలపల్లికి  చెందిన  సీపీఐ(ఎం)  నేత  పిప్పళ్ళ  కృష్ణ సతీమణి  నాయకురాలు  మాడె సుభద్ర (53)  సోమవారం  మృతి చెందారు . కొంత  కాలంగా మూత్రపిండాల  వ్యాధి తో  బాధపడుతున్న  సుభ్రద  చికిత్స పొందుతూ  మృతి  చెందింది. మృత  దేహాన్ని  సీపీఐ (ఎం) జిల్లా  కార్యదర్శి  వర్గ  సభ్యులు మెరుగు  సత్యనారాయణ ,  జిల్లా కమిటీ  సభ్యులు  కొండబోయిన నాగేశ్వరరావు ,  మండల కార్యదర్శి  కే. నరేంద్రలు సందర్శించి  ఘనంగా నివాళ్లు  ఆర్పించారు .  ఈ  సందర్బంగా వారు  మాట్లాడుతూ రేలకాయలపల్లి  ప్రాంతంలో గిరిజనుల సమస్యలు , పోడు సమస్య , వ్యవసాయ  కూలీ సమస్యలపై  చేసిన  పోరాటాలలో  భర్త  కృష్ణ  వెన్నంటే  ఉండి  అతనికి ప్రోత్సహాన్ని  అందించారన్నారు. ఎంపీటీసీ  ఎన్నికలలో  సైతం సీపీఐ (ఎం)  తరపున  నిలబడి సీపీఐ (ఎం)  భావాజలాన్ని  వివరించారన్నారు .  సుభద్ర మరణం  కుటుంబానినికే  కాక పార్టీకి  తీరని  లోటన్నారు . మృతి  దేహాన్ని  సందర్శించిన వారిలో   సీపీఐ (ఎం)  నాయకులు వజ్జా రామారావు ,  మద్దెల నాగయ్య ,   జేత్రాoతండా  సర్పంచ్  మూడు జయంతి , మాజీ  ఎంపీటీసీ  బానోతు మటుకు , వార్డు మెంబర్ హతీరాం  తదితరులు  ఉన్నారు.

Tags:

About The Author

Latest News

నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి:మార్చి 16 (లోకల్ గైడ్) నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సరుకులు సరసమైన ధరలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని
అభివృద్ధి పనులకు భూ కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
తమ్ముడి మృతికి కారణమైన అన్న అరెస్టు.
సీపీఐ(ఎం) పార్టీ నాయకురాలు మాడె సుభద్ర మృతి
పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :
అసెంబ్లీ సమావేశాల్లో " ఆశవర్కర్స్ "సమస్యల గురించి చర్చించాలి
ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేయాలి: