జడ్చర్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
గ్రామపంచాయతీకి చెందిన మూడవత్ సక్రి కి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు.
By Ram Reddy
On
మిడ్జిల్ , ఏప్రిల్ 1: (లోకల్ గైడ్ ):
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేగవత్ రాజు, ఉప సర్పంచ్ అంగోతు శ్రీను నాయక్ పాల్గొని చెక్కును లబ్ధిదారునికి అందించారు. కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, శ్రీను నాయక్,స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
05 Apr 2026 14:14:15
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ ఐపిజిడిసిడబ్ల్యు (ఏ) నాంపల్లి హాజరు
