బానోత్ వెంకట్రావు కు పలువురు నేతలు ఘనంగా నీవాళ్లు
నగదు వితరణ
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 18 :
ఎల్ ఐ సీ రమేష్ నగదు వితరణ :
మేకలతండా గ్రామ నివాసీ భూక్యా రమేష్ నాయక్ (ఎల్ ఐ సీ ) ఆపద ఉందంటే క్షణల్లో ముందుండి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని , ఇస్తూ ప్రతీ ఒక్క కుటుంబానికి అండగా ఇంటి పెద్ద కొడుకుల ఎంతో అంతా నగదును అందజేయడం జరుగుతుంది. అదే క్రమంలో వెంకట్రావు (కొండి ) మరణ వార్త విన్న క్షణంలోనే కొండి పార్థివా దేహాన్ని సందర్శించి కుమారుడు పవన్ కళ్యాణ్ కన్నీళ్లు చూసి తనుకూడా కన్నీటిని ధీగా మింగుతూ పవన్ ను హోదార్చి మోనోదైర్యాని నింపినాడు .కొండి దహన సంస్కార్ణకై ఎల్ ఐ సీ రమేష్ 3,000 / వేల రూపాయలను అందజేసినాడు.
కొండీకీ " ఇమ్మడి "ఘనంగా నీవాళ్లు :
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారేపల్లి మండల ప్రధాన అనుచరుడు ప్రజల గుండెల్లో చేరగని ముద్రని సంపాదించుకున్న ఇమ్మడి తిరుపతి రావు , మాజీ దుబ్బతండా సర్పంచ్ పొంగులేటి అనుచరుడు సంతోష్ నాయక్ మేన మామా అయినా వెంకట్రావు పార్థివా దేహాన్ని సందర్శించి ఘనంగా నీవాళ్లు అర్పించినాడు. పవన్ కళ్యాణ్ , సంతోష్ కు మనోధైర్యాన్ని అందించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసినాడు. ఈ కార్యక్రమం లో ఆవుల కృష్ణ సాగర్ ( నూడిల్స్ పాయింట్ ), భూక్యా మోహన్, ఆర్ యం పీ భాష , భూక్యా గణేష్ నాయక్, రవీందర్, హనుమా, రాందాస్ టీచర్ తదితరులు పాల్గొన్నారు.
