మార్చి 28న సిద్దిపేటలో జాతీయ లోక్ అదాలత్
By Ram Reddy
On
సిద్దిపేట జిల్లా ప్రతినిధి నరేష్: (లోకల్ గైడ్ తెలంగాణ)
ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ (NI Act) కేసులు, మోటార్ వాహన ప్రమాద పరిహారం (MAzCT) కేసులనుd రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఒకేసారి రాజీ చేసుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు.
న్యాయవాదులు, పోలీసులు పార్టీలకు లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరించి అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా సహకరించాలని ఆమె కోరారు.
Tags:
About The Author
Latest News
12 Mar 2026 20:16:03
ప్రశ్నించే గొంతుక ఏది?
సామాన్యుడి గోడు పట్టించుకోని విపక్షంపై ప్రజల ఆగ్రహం.
