ఆర్టీసీ నిర్మల్ డిపోను సందర్శించిన నూతన
ఆర్.ఎం.విజయబాను.
By Ram Reddy
On
నిర్మల్ జిల్లా ప్రతినిధి. (లోకల్ గైడ్) .. ఏప్రిల్..1
ఇటీవలే ఆదిలాబాద్ నుండి భవానీ ప్రసాద్ వరంగల్ కు బదిలీ పై వెళ్లారు. ఆయన స్థానంలో వరంగల్ ఆర్.ఎం.విజయబాను ఆదిలాబాద్ రీజియన్ కు బదిలీ పై వచ్చారు.
నిర్మల్ డిపో అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు.పలు రికార్డులు పరిశీలించినారు.
కార్యక్రమములో ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ ( ఓ) శ్రీ హర్ష రీజినల్ మేనేజర్ ( ఎమ్) రామయ్య, రీజినల్ సహాయ మేనేజర్ రాజశేఖర్, నిర్మల్ అసిస్టెంట్ ఇంజనీర్ ( ఎమ్) నవీన్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Apr 2026 14:14:15
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ ఐపిజిడిసిడబ్ల్యు (ఏ) నాంపల్లి హాజరు
