ధ్రువపత్రాలు అందుకున్న బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు 

3 వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ అభ్యర్థిగా విజయం

ధ్రువపత్రాలు అందుకున్న బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు 

నారాయణపేట ఫిబ్రవరి 18:

నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో వి8జయం సాధించిన ఇద్దరు బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ కమిషనర్ జి.నర్సయ్య చేతుల మీదిగా ఎన్నిక ధ్రువపత్రాలు అందుకున్నారు.3 వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన కాకర్ల నారాయణమ్మ భీమయ్య,7వ వార్డు బి ఆర్ ఎస్ అభ్యర్థి భరత్ విజయం సాధించారు.అయితే ఫలితాలు వెలువడిన రోజు ఆ ఇద్దరు అందుబాటులో లేనందున ఆరోజు ఎన్నిక ధ్రువపత్రాలు అనుకోక పోవడంతో బుధవారం వారు కమిషనర్ ద్వారా ధ్రువ పత్రాలను అందుకున్నారు.
ఫోటో రైట్ అప్:7. ధృవపత్రాలు అందుకున్న బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు కాకర్ల నారాయణమ్మ భీమయ్య, భరత్ 
_______________________

Tags:

About The Author

Latest News

మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు  మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు 
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక...
కార్మికుల హక్కులను కాలరాసేందుకే కేంద్ర సర్కార్ లేబర్ కోడ్ తెచ్చారు.                                                                    
గుండ్లగడ్డ  కిష్ట బావి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం
భూమి సారమే భవిష్యత్తు – సేంద్రియ మార్గంలో ముందుకు నాక్రో బయోటెక్
ధ్రువపత్రాలు అందుకున్న బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు 
పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం
ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు