దాతృత్వంతో మేకలతండా రమేష్ కు ఘనంగా నీవాళ్లు, నగదు వితరణ 

ధరవత్ వంశీ కృష్ణ, ఎల్ ఐ సీ రమేష్ 

దాతృత్వంతో మేకలతండా రమేష్ కు ఘనంగా నీవాళ్లు, నగదు వితరణ 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 16 :

కారేపల్లి మండలం దుబ్బతండా పంచాయతీ మేకలతండా గ్రామానివాసి అంగోత్ రమేష్ వృత్తి రీత్యా సుతారీ పనికి వెళ్లి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గాయాలుపలై అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినాడు. రమేష్ మరణ వార్త తో మేకలతండా గ్రామంలో విషాద ఛాయలు ఆలూముకున్నాయి. రమేష్ గ్రామం లోఉన్న ప్రతీ ఒక్కరితో ఆప్యాయంగా ఉంటు అందరికి వ్యవసాయం పనులకు సహాయపడే  వాడు, ఎవ్వరు పిలిచినా వెంటనే స్పందించే వ్యక్తి రమేష్ మరణించడు అన్న వార్త గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. అత్యంత బాధాకరమైన విషయం రమేష్ భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. భా భా అనీ పిల్లలు పిలుస్తుంటే అక్కడ ఉన్న వారందరు రమేష్ పార్థివా దేహాన్ని చూస్తూ కన్నీటి పర్వంలో మునిగిపోయినారు.
రమేష్ కొంతకాలం కామేపల్లి మండలం కొత్తలింగాల గ్రామం లోని ఖమ్మం ఇల్లందు వెళ్ళు ప్రధాన రహదారికీ అనుకోని ఉన్న  " భరత్ పెట్రోల్ బంక్  " లో పనిచేసినాడు. ఆ సమయలో రమేష్ బంక్ యజమాని (ఓనర్) ధరవత్ వంశీ  కృష్ణ, తోటి సిబ్బంది తో ఎంతో కళాగొలప్పుగా ఉంటూ ఓనర్ దెగ్గర ఆప్యాతాను సంపాదించుకున్నాడు. రమేష్ వార్త విన్న పెట్రోల్ బంక్ యజమాని వృత్తి లో చేసిన స్మూత్రులను గుర్తుచేసుకుంటూ మేకలతండా గ్రామానికి చేరుకొని రమేష్ పార్థివా దేహాన్ని సందర్శించి పూల మాలతో ఘనంగా నీవాళ్లు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి నీ వ్యక్తపరిచినాడు. చిన్న పిల్లల మనో రోదనకు చెలించి పోయినా వంశీ కృష్ణ తనవంతు గా 10,000 / రూపాయలను ఆర్ధికంగా అందజేసినాడు.

అదేవిధంగా మేకలతండా గ్రామ నివాసీ ఎల్ ఐ సీ భూక్యా రమేష్ దాతృత్వంతో రమేష్ కుటుంబ సభ్యుల 3,000  / రూపాయలను వితరణ అందజేసినాడు. ఈ కార్యక్రమం లో మాజీ ఎం పీ టీ సీ రమేష్, భూక్యా కబీర్, భూక్యా కుమార్, శ్రీకాంత్, చిన్న, వెంకటి, కుమార్, రామ, విజయ్, బోడు, వినోద్, అభి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం