శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు.
By Ram Reddy
On
మిడ్జిల్ జనవరి 14(లోకల్ గైడ్):
ఈ సందర్భంగా శ్రీజ సంస్థ సీఈఓ వీడియో కాల్ ద్వారా మహిళా రైతులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఒక్క బిల్లులో లక్ష రూపాయలు ఆదాయం పొందే స్థాయికి ఎదగాలని సూచించారు. మహిళా రైతులు మరింత ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములుశ్రీజ డైరీ తెలంగాణ రాష్ట్ర ఏసీఓ యుగంధర్ రెడ్డి, పీఐబీ ఎగ్జిక్యూటివ్ మహేష్, కొత్తూరు పాలమిత్ర గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
