గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేసిన కౌన్సిలర్

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేసిన కౌన్సిలర్

నారాయణపేట మార్చి 6:

నారాయణపేట మున్సిపాలి టీ ఒకటవ వార్డు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం వార్డు కౌన్సిలర్ సత్య రఘుపాల్ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న దని అన్నారు.వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీకార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.

ఫోటో రైట్ అప్:1. పౌష్టికాహారం పంపిణీ చేసిన కౌన్సిలర్ సత్య రఘుపాల్ 

______________________

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ