నేడు వ్యవసాయ మార్కెట్ కార్మికులకు దుస్తుల పంపిణీ * ఏ ఎం సి ఛైర్మన్ శివారెడ్డి .

నెల 26న పంపిణీ చేస్తున్నట్లు   మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంపురం సదా శివారెడ్డి  తెలిపారు.

నేడు వ్యవసాయ మార్కెట్ కార్మికులకు దుస్తుల పంపిణీ * ఏ ఎం సి ఛైర్మన్ శివారెడ్డి .

నారాయణపేట జనవరి 25:
ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి ఆదేశాల మేరకు నిరంత రం నారాయణపేట వ్యవసా య మార్కెట్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు యూనిఫాం దుస్తులనుఈ నెల 26న పంపిణీ చేస్తున్నట్లు   మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంపురం సదా శివారెడ్డి  తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆస్ప త్రి డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్ కుంభం శివకుమార్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.  మార్కెట్లో పనిచేస్తున్న దడ్ వాయిలు, హమాలీలు, చాట కూలీలు అందరూ పాల్గొని ఈ చిరు కానుకను పొందవల సిందిగా  కోరారు. వైస్ చైర్మన్ కోణంగేరి హనుమంతు గారు, మార్కెట్ డైరెక్టర్లు, మార్కెట్ సిబ్బంది, మార్కెట్ వ్యాపారస్తులు, నారాయణపేట నియోజకవర్గ సర్పంచ్ లు, ఉప సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని కార్మికులను ప్రోత్సహించాలని కోరారు.
ఫోటో రైట్ అప్:5.మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి 
_____________________

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య