జనహిత అన్నపూర్ణ ఆద్వర్యంలో అన్నదానం

జనహిత అన్నపూర్ణ ఆద్వర్యంలో అన్నదానం

 

బెల్లంపల్లి (లోకల్ గైడ్)


జనహిత సేవా సమితి జనహిత అన్నపూర్ణ ఆద్వర్యంలో 399వ సారి బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తా వద్ద పేరపల్లి ఉదయ్ కుమార్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతు యాచకులు,నిరుపేదలు,కూలీలు,చిరువ్యాపారులు,బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు  అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి  దాతలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని,సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు,జనహిత సేవా సమితి ఉపాధ్యక్షుడు కందుల రాజన్న,సహాయ కార్యదర్శి పంతంగి సంతోష్,కార్యవర్గ సభ్యులు భీమిని కనకయ్య గౌడ్,నిచ్చకోల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!