ఫ్రైడే డ్రై డే కార్యక్రమంతో దోమల వ్యాధులపై అవగాహన

కల్పించిన కాలనీ అధ్యక్షులు..బేరి రామచంద్ర యాదవ్

ఫ్రైడే డ్రై డే కార్యక్రమంతో దోమల వ్యాధులపై అవగాహన

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

నేతాజీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ నాయకత్వంలో జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ 49 సీనియర్ ఎంటమాలజీ వెంకటేశ్వర్లు సార్, వర్డ్ ఇన్‌చార్జ్ విశ్వప్రసాద్, సిబ్బంది ఎస్ఎఫ్ డబ్ల్యూ నాగేష్, ఎఫ్ డబ్ల్యూ డబ్ల్యూ నర్సప్ప, కాలనీవాసుల సమక్షంలో “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఎలా వస్తాయో, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి వారంలో ఒకసారి ఫ్రైడే డ్రై డే పాటించాలని సూచించారు. అనంతరం కాలనీలో ర్యాలీ నిర్వహించి ప్రజలలో చైతన్యం కల్పించారు.

Tags:

About The Author

Latest News

_సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం_ _సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం_
    -  వైరా:లోకల్ గైడ్ :గ్రామ వాసి షేక్ లతీఫ్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం వైరా ఎస్సై పుష్పాల రామారావు  చేతుల మీదుగా
అరుదైన గుండె సిండ్రోమ్‌కు విజయవంతమైన చికిత్స
దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా
ఫ్రైడే డ్రై డే కార్యక్రమంతో దోమల వ్యాధులపై అవగాహన
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కు శుభాకాంక్షలు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
కొండాపూర్, డివిజన్ నుంచి బలరాం యాదవ్ పోటీకి సన్నాహాలు