భగత్ సింగ్ వర్ధంతి సభలను విజయవంతం చేయాలి
భగత్ సింగ్ , రాజ్ గురు , సుఖదేవుల ఆశయాలను. కొనసాగిద్దాం
By Ram Reddy
On
నారాయణపేట మార్చి 17:
భగత్ సింగ్ 95 వ వర్ధంతి సభలను జయప్రదం చేద్దాం.
భగత్ సింగ్ , రాజ్ గురు , సుఖదేవుల ఆశయాలను కొనసాగిద్దాం అన్ని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు వెంక టేష్అన్నారు.మంగళవారం
నారాయణపేట ప్రభుత్వ గ్రౌండ్ హైస్కూల్ గ్రౌండ్ లో పిడిఎస్ యు ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 23 నుండి 30 వరకు భగత్ సింగ్ ,రాజ్ గురు , సుఖదే వుల 95 వ వర్ధంతి సభలను విస్తృతంగా జరుపుదామని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో పిడిఎస్ యు జిల్లా నాయకులు సురేష్ , నాయ కులు కురుమూర్తి ,నితిన్ రాకేష్ ,అనిల్ ,రాము ,అశోక్ తో పాటు తదితరులు పాల్గొ న్నారు.
ఫోటో రైట్ అప్:2.వాల్ పోస్టర్ ఆవిష్కరించిన పీడీఎస్ యు నాయకులు
______________________
Tags:
About The Author
Latest News
30 Mar 2026 21:08:53
ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
