ఎఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అల్వాల్ మండల్ ఉమెనన్స్ డే సెలబ్రేషన్స్ - 2026అంతర్జాతీయ వైశ్య సమాఖ్య

ఎస్ ఎల్ ఎన్ గ్రూప్ చైర్మన్ కిరణ్ మై ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు

ఎఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అల్వాల్ మండల్ ఉమెనన్స్ డే సెలబ్రేషన్స్ - 2026అంతర్జాతీయ వైశ్య సమాఖ్య

కుత్బుల్లాపూర్ మార్చి 17 (లోకల్ గైడ్ ప్రతినిధి)

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో అంతర్జాతీయ వైశ్య సమాఖ్య వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ ఎల్ ఎన్ గ్రూప్ చైర్మన్ కిరణ్మయి మేడం పాల్గొన్నారుఈ సందర్భంగా మాట్లాడుతూ -మహిళలకు ఎక్కడైతే గౌరవం, ప్రాధాన్యత ఉంటుందో అక్కడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.అంతరిక్షంలో భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సునీత విలియమ్స్ కల్పనా చావ్లా  వంటి మహనీయులు ధైర్యానికి, సాహసానికి ప్రతీకలని పేర్కొంటూ, వారిని ఆదర్శంగా తీసుకుని మహిళలు మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళా మణులకు అవార్డుతోపాటు శాలువతో ఘనంగా సత్కరించి సన్మానించారు పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవార్డు అందుకోవటం చాలా సంతోషంగా ఉందని దీని వలన మా బాధ్యత ఇంకా పెరిగిందని వారు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, ఎస్ ఎల్ ఎన్ గ్రూప్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జాలిగం రాజేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం