జీ పీ వర్కర్స్ లేనిదే పంచాయతీ అభివృద్ధి లేదు 

సర్పంచ్ వీసాం మోతి వీరస్వామి 

జీ పీ వర్కర్స్ లేనిదే పంచాయతీ అభివృద్ధి లేదు 

వర్కర్స్ కు ఘనంగా సన్మానం 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 16 :

సింగరేణి  మండలం  రేగులగూడెం  గ్రామ  పంచాయతీ  నందు  జీ పీ వర్కర్స్  కు  సర్పంచ్ వీసాం మోతి వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ కారేపల్లి  జిల్లా నాయకుడు , మాజీ దేవస్థానం చైర్మన్  అడ్డగోడ ఐలయ్య  తో కలిసి  ఘనంగా  సన్మానం  చెయ్యడం జరిగింది. ఈ  సందర్బంగా  సర్పంచ్ మోతి వీరస్వామి  మాట్లాడుతూ  గ్రామాల  అభివృద్ధి  లో  ముందుండి, ముఖ్యపత్ర  వహించేది   వర్కర్స్ నే , వర్కర్స్  లేనిదే  గ్రామ  రహదారులు శుభ్రత  విషయంలో  వర్ణతితం. పరిశుభ్రత  కార్యాచరణ  లో  ఎన్నీ ఇబ్బందులు  ఉన్న  ఏమాత్రం వెనుకడుగు  వెయ్యకుండా  డ్రైనేజీ ఏంత  అస్తవేస్తంగా , ఎంత దుర్వసన వస్తున్న  వృత్తి  కీ  ఏ  మాత్రం అన్యాయం  చెయ్యకుండా  మాట మాట్లాడకుండా  అధికారులు  చెప్పిన వెంటనే  పనులను  త్వరగతిగా  పూర్తి చేసి  అటు  గ్రామ  ప్రజల  మన్నలను అధికారుల  ప్రశశాలను పొందుతున్నారు. వారిసేవలు ఎనలేనివిగా  వర్ణించినారు. ఈ కార్యక్రమం  లో  పంచాయతీ  కార్యదర్శి వీసాం  రవి కుమార్, ఉపసర్పంచ్ ఆవుల సత్యనారాయణ, వార్డ్ మెంబర్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డబోయిన రాంకోటి, పిట్టల వెంకటేశ్వర్లు (ఇస్తారు ), పిట్టల మధు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News