కరెంట్ షాక్ కు గురైన బాధితుడిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు పిట్టల నాగరాజు

రూ 15000 ఆర్ధిక సహాయం అందజేత

కరెంట్ షాక్ కు గురైన  బాధితుడిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు పిట్టల నాగరాజు

మల్కాజిగిరి, లోకల్ గైడ్ : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రో

హిత్ ఆదేశాల మేరకు విద్యుత్ ఘాతానికి గురై చికిత్స పొందుతున్న ఓ బాధితుడికి, కాంగ్రెస్ నాయకుడు పిట్టల నాగరాజు 

15 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు. వినాయక్ నగర్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త జయంతి కుమారుడు ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కి గురై గాయల పాలైనాడు. మంగళవారం నాగరాజు , బాధితుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం రూ 15,000 ఆర్ధిక సాయం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

ప్రతిఒక్క కార్యకర్తకు మైనంపల్లి హన్మంతన్న ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా పోరాడే అవకాశాన్ని ప్రజలు కల్పిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. మైనంపల్లి హన్మంతన్న స్ఫూర్తితో మానవ సేవే మాధవ సేవ అంటూ నేను చేసే ప్రతి సేవ ఆ వెంకటేశ్వర స్వామే నా చేత చేయిస్తున్నాడని నమ్ముతూ ముందుకు వెళుతున్నానని నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎన్ ఆర్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరస విజయాల ఇస్రోకు వందనం. వరస విజయాల ఇస్రోకు వందనం.
    మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్); మహబూబాబాద్ పట్టణ పరిధిలో నిన్న ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంఅయినా సందర్భంగా స్థానిక గాదెరుక్మరెడ్డిమెమోరియల్ హై లో సంబురాలు నిర్వహించారు.
నిర్బంధంతో ఉద్యమాల్ని ఆపలేరు.
సొంత వ్యాపారంతోనే ఆర్థిక అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి  
పెండింగ్ లో ఉన్న కార్మికుల రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి  కి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు
వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన  అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు రాజా వెంకటరెడ్డి...
పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి