ముష్టిపల్లిలో ఘనంగా జ్యోతిర్లింగ మహపడిపూజ.

గురుస్వామి కమ్మరి భూపాలాచారి.

ముష్టిపల్లిలో ఘనంగా జ్యోతిర్లింగ మహపడిపూజ.

లోకల్ గైడ్, జనవరి 29, జిల్లేడు చౌదరిగూడెం.

  శివనామ స్మరణ అత్యంత పవిత్రమైనదని శివారాధన,శివద్యాన్యం నిత్యం అలవర్చుకోవాలని గురుస్వామి కమ్మరి గోపాల్ చారి భక్తులకు సూచించారు. ముష్టిపల్లి  గ్రామంలో నర్సింలు లావణ్య దంపతులు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై ద్వాదశ జ్యోతిర్లింగ మహా పడిపూజ కార్యక్రమం గురుస్వామి శ్రీ కమ్మరి భూపాలాచారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.
శివ సత్తుల విన్యాసాలు,రఘు యాదవ రెడ్డి శివ స్మరణ మధుర గీతాలు
బక్తులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో యాదవరెడ్డి గురుస్వామి యాదయ్య, గురుస్వామి సత్యం, గురుస్వామి నర్సిములు, గురుస్వామి రామకృష్ణ, వెంకట్రాం రెడ్డి గురుస్వామి సుధాకర్ స్వామి, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు శివస్వాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు