రంజాన్ సందర్భంగా ఇమామ్ లకు ఘనంగా సన్మానం
భారతి చారిటబుల్ ట్రస్ట్ వరంగల్ డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్
By Ram Reddy
On
ఉమ్మడి వరంగల్ మార్చి(లోకల్ గైడ్ న్యూస్)
ఈ సందర్భంగా వీరి శ్రమను గుర్తించి ట్రస్ట్ చే శాలువా,బొకేతో ఘనంగా సన్మానించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ తో పాటు సభ్యులు నల్ల సత్యనారాయణ, రామ శ్రీనివాస్, ముస్లిం పెద్దలు ఎండి యాసీన్, ఎండి. ఇక్బాల్, రహీం తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
01 Apr 2026 18:51:09
*
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్
వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
