కొండ్రపోల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభించిన.

 ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

కొండ్రపోల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభించిన.

 మిర్యాలగూడ ఫిబ్రవరి 28 
 (లోకల్ గైడ్ తెలంగాణ )

దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలో నూతన నిర్మించిన లబ్ధి దారులు ఉమా వీరయ్య  దంపతుల ఇందిరమ్మ ఇళ్ళు  ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లబ్ధి దారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేసారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా రెండున్నర సంవత్సరాల లోనే  నిరుపేదలకు సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా ప్రభుత్వం గా ప్రజల ఆశీర్వాదాలు పొందుతుంది అని అన్నారు.. 
ఈ కార్యక్రమంలో  సర్పంచ్ రాధ రామలింగయ్య యాదవ్ ,గ్రామ కాంగ్రెస్ నాయకులు , గ్రామ కార్యదర్శి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News