సంగారెడ్డిలో మారుతి నెక్స షోరూంలో మొదటి ఈ-విటరా వాహనాన్ని ప్రారంభించిన టిజీఐ ఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్ /సంగారెడ్డి :
నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం దేశ అభివృద్ధికి శుభపరిణామం. గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ విటారా వంటి వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాను.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మారుతి సుజుకి సాయి సర్వీస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి , మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శిరీష , వెంకట్ , మారుతి సాయి సర్వీస్ జనరల్ మ్యానేజర్ గిరిబాబు , నెక్స మ్యానేజర్ అబిడ్ ,
మ్యానేజర్లు గోళ్ళూరి వరదరాజు , రాజేంద్ర చారి , రవి , హేమంత్, సురేందర్ , సచిన్, దినకర్ , శిరీష , ప్రమానిక్ , శివ , దినేష్, చరణ్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Mar 2026 14:39:06
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల డిమాండ్
