పల్లె ప్రగతి పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ్ 

ఎం.పీ.ఓ  రవీంద్ర ప్రసాద్ 

పల్లె ప్రగతి పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ్ 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 9 :

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పల్లె ప్రగతి పనులు పకడ్బందీగా నిర్వహించాలని.. లేదని విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎంపీఓ రవీంద్రప్రసాద్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం సింగరేణి మండల పరిధిలోని పోలంపల్లి భాగ్యనగర్ తండా వివిధ గ్రామాలలో నిర్వహిస్తున్న పనులను ఆయన స్వయంగా సర్పంచ్ లు బానోత్ హీరోలాల్, ధరావత్ హేమలతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 99 రోజులపాటు గ్రామాలలో నిర్వహించే పనులతో పల్లె రూపురేఖలు మారాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, వార్డ్ నెంబర్ నగేష్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పల్లె ప్రగతి పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ్  పల్లె ప్రగతి పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ్ 
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 9 : తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామాలలో...
టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 
తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.