కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 

కాంగ్రెస్ పాలనలో -ప్రజలకు ఎంతో మేలు 

కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 

 ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 9 :

సింగరేణి మండలం కొత్తూరు తండా గ్రామానికి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో స్వాతహాగా చేరడం జరిగింది. వీరు తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను చూసి ముగ్గుద్ధులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది,  వారందరినకీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే  సదరంగా  ఆహ్వానించడం జరిగింది. పార్టీలో అందరూ కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని నాయకులు, కార్యకర్తలు అన్న భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండాలని కోరారు . పార్టీలో చేరిన వారిలో ధరావత్ బిచ్చు, మడంపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు సుమన్ నాయక్, బానోతు లక్ష్మ, ధరావత్ హీరలాల్, అజ్మీర బాబూలాల్, అమర్ సింగ్ , మోహన్ బుక్య , రవి , రాజు , రవి , వెంకటేష్, రమేష్ , బాబులాల్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 
తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు