ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర,మేడారం జాతర
కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్...వెల్లడి
By Ram Reddy
On
హనుమకొండ జనవరి 29 లోకల్ గైడ్
ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మేడారం జాతర అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని గౌరవ కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ తెలిపారు.
మేడారం మహా జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల సైతం మేడారం మహా జాతర గురించి తెలుసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇక్కడి అమ్మవార్లను దర్శించుకోవాలని వారు పేర్కొన్నారు.
జాతరలో ఏర్పాట్లు బాగున్నాయని వారు కొనియాడారు.ఈ సందర్భంగా ఆదివాసి, గిరిజన, మేడారం భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులను సత్కరించి, చిరు జ్ఞాపికలను అందించడం జరిగిందని తెలిపారు.
Tags:
About The Author
Latest News
10 Feb 2026 20:09:04
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)
జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము. వారు తమ ఓటు...
