చిట్యాల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు. 

ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని  ప్రార్థించిన మంత్రి కోమటిరెడ్డి.

చిట్యాల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు. 

 

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా. ఫిబ్రవరి 11. (లోకల్ గైడ్)


నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రోడ్లు,
భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఓటు హక్కు వినియోగించు
కోవడానికి నల్లగొండకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళ్తూ మార్గమధ్యంలోని చిట్యాల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు
నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా,సంతోషంగా ఉండాలని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.నేడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ప్రతి ఓటరు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటు విలువైనదని ఆయన పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్  ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్ 
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్   మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ. 
నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం
వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ.
ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు
మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్