నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలచివరి రోజు కాంగ్రెస్ జోరు
మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోలి శావణి రెడ్డి పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.
By Ram Reddy
On
నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి రోజున మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ ఐఎన్టీయూసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోలి శావణి రెడ్డి పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరించి, అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
