ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు

ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు

నారాయణపేటఫిబ్రవరి22  :

దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్,బిజెపి నాయకులు వీక్షించారు.ఈ సందర్బంగా శ్వేతా సత్యయాదవ్  మాట్లాడుతూ ఆన్ని అంశాల పై ప్రతి నెలకు ఒకసారి ప్రజల తో మమేకమై మాట్లాడే ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అన్నా రు.ప్రజలతో మాట్లాడుతు ప్రజల అభి ప్రాయాలు తెలు సుకుని వాటి అనుగుణంగా సంక్షేమ పథకా లను అమలు చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జయశ్రీ  తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ 
______________________

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్  ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్ 
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్   మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ. 
నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం
వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ.
ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు
మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్