మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్ 

మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్ 

నారాయణపేట ఫిబ్రవరి 22:

నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ ఆదివారం తను కౌన్సిలర్ గా గెలిచిన నాల్గవ వార్డులో ఇంటింటికి వెళ్ళి మిఠాయి పంపిణీ చేసి కృతఙ్ఞతలు తెలిపారు.రాను మున్సిపాలిటీ చైర్ పర్సన్ కావడానికి ఈ వార్డు ప్రజల సహకారమేనని అన్నారు.మీ రుణం తీర్చు కుంటానని అన్నారు.పట్టణ అభివృద్ధి కోసం మీ సహకారంతో ముందుకు సాగుతామని అన్నారు.అందరి సహకారంతో పట్టణ ప్రగతి కి కృషి చేస్తానని అన్నారు.4వ వార్డు ప్రజల సహకారం జీవితాంతం గుర్తుండి పోతుందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్,పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్,మాజీ కౌన్సిలర్ జయశ్రీ విజయ్ నవలే తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:6.మిఠాయిలు తినిపిస్తున్న చైర్ పర్సన్ కొండా శ్వేత 
_________________________

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్  ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్ 
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్   మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ. 
నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం
వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ.
ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు
మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్