నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం

నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం

నారాయణపేట ఫిబ్రవరి 22:

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 23న నారాయణపేట జిల్లా కేంద్రంలో నీ శీలా గార్డెన్ లో సాయంత్రం5.30 గంటలకు ప్రతిష్టత వ్యక్తుల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్ ఎస్ ఎస్  నారాయణపేట పట్టణ సంఘ్ చాలక్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత సహా కార్యవాహ ఉప్పలంచల మల్లికార్జున్,జిల్లా సంఘ్ చాలక్ వసంతం వెంకటేష్ పాల్గొంటారని తెలిపారు.ఈ సమావేశానికి వివిధ రంగాల ప్రముఖులు హాజరు కావాలని కోరారు.
____________________

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్  ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్ 
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్   మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ. 
నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం
వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ.
ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు
మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్