రాష్ట్ర బిజెపి చీఫ్ ను కలిసిన పేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతా 

రాష్ట్ర బిజెపి చీఫ్ ను కలిసిన పేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతా 

నారాయణపేట ఫిబ్రవరి 26:

నారాయణపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ గురువారం హైదరాబాద్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్బంగా సుపరీ పాలన అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రజల వెన్నంటి ఉండి సమస్యలు పరిష్కరించాలని అభివృద్ధిలో గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
ఫోటో రైట్ అప్:12.బిజెపి రాష్ట్ర చీఫ్ ను కలిసిన శ్వేతా సత్యయాదవ్ 
______________________

Tags:

About The Author

Latest News