గ్రామీణ  యువతను ప్రోత్సాహించడమే ప్రధాన మంత్రి సంసాద్ ఖేల్  ఉద్దేశం

బీజేపీ రాష్ట్ర నాయకులు బి కొండయ్య 

గ్రామీణ  యువతను ప్రోత్సాహించడమే ప్రధాన మంత్రి సంసాద్ ఖేల్  ఉద్దేశం

నారాయణపేట ఏప్రిల్ 15:
క్రిష్ణ మండల కేంద్రం క్షీరలింగే శ్వరా స్వామి దేవాలయం ప్రాంగణంలో క్రిష్ణ  మాగనూర్ ఉమ్మడి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు నల్లె నర్సప్ప, జయానంద్ రెడ్డి అధ్యక్షతన ప్రధాన మంత్రి సంసాద్ ఖేల్ మహోత్సవం క్రీడా పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్ర మనికి ముఖ్య అతితులుగా పాల్గొన్న  బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య మాట్లాడుతూ  ఫిట్ ఇండియా ఆరోగ్య వంతమైన భరతదేశ్యమే లక్షంగా మన దేశ ప్రధాని  నరేంద్ర మోది  ప్రతి పార్లమెంట్ స్థాయిలో మండల స్థాయి నుండి నియోజకవర్గం, నియోజకవర్గం నుండి పార్లమెంట్ స్థాయి వరకు క్రీడాలు నిర్వహించడం జరుగుతుందను అన్నారు. ఈ కార్యక్రమన్ని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ ఎంతో ప్రతిష్టత్మాకంగా తీసుకుందని ఉమ్మడి మండలంలోని ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున యువత ఈ క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. ఖబడ్డీ, ఖో ఖో, క్రికెట్, వాలీబాల్, పోటీలు నిర్వహించి గెలుపొందిన జట్టుకు ప్రోత్సాహక బహుమతితో పాటు నియోజకవర్గం స్థాయికి పంపడం జరిగింది అన్నారు. కార్యక్రమం  ఎంపీడీఓ విజయలక్ష్మి,,పార్టీ నాయకులు,క్రీడాకారులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:6.క్రీడలను ప్రారంభిస్తున్న కొండయ్య 
______________________
Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!