39వ డివిజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

39వ డివిజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

ఖమ్మం :లోకల్ గైడ్ :

కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ  హాజరై అర్హులైన మహిళలకు ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు ఇంద్రమ్మ చీరల పంపిణీ కూడా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి అర్హురాలికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మడూరి ప్రసాద్, మడూరి సైదారావు, ఎస్‌కే ఇమామ్, జానిమియా, చిలుకోటి శ్రీనివాస్, పాలకుర్తి వెంకన్న, చంద్రిక, సరిత, రచ్చా రామారావు, కళ్యాణి, వాణి, భార్గవి, బలుసు లక్ష్మి, గౌరీ, లక్ష్మి, సిద్దు, శిరీషతో పాటు ఆర్పీలు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!