విద్యార్థులు ఏకాగ్రతతో చదివి లక్ష్యం సాధించాలి. ప్రిన్సిపాల్ రామకృష్ణ

గురువారం కళాశాలలో  ఇంటర్మీడి యట్ చదువుతున్న ద్వితీ యుయ సంవత్సరం విద్యార్థు లకు వీడ్కోలు

విద్యార్థులు ఏకాగ్రతతో చదివి లక్ష్యం సాధించాలి. ప్రిన్సిపాల్ రామకృష్ణ

నారాయణపేట ఫిబ్రవరి 19:

విద్యార్థులు ఏకాగ్రతతో చదివి లక్ష్యం సాధించాలని నారాయణపేట శ్రీ సాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణఅన్నారు.గురువారం కళాశాలలో  ఇంటర్మీడి యట్ చదువుతున్న ద్వితీ యుయ సంవత్సరం విద్యార్థు లకు వీడ్కోలు సమావేశం ప్రైవేటు ఫంక్షన్ హాల్లోయూత్ ఫెస్ట్ పేరిట ఘనంగా శ్రీ సాయి జూనియర్ కళాశాల నిర్వ హించింది. ఈ సంద ర్భంగా ఈ సంవత్సర కాలం పాటు వివిధ దినోత్సవల సంద ర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్   ఫెస్ట్,కల్చరల్ పేస్ట్,క్రికెట్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లా డుతూ విద్యార్తి లోకం  కొత్త కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలను ఏకాగ్రతతో సాధించాలని కోరారు. మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దేది కేవలం చదువు మాత్రమేనని అన్నారు.అందుకు గాను  చదువును నిర్లక్ష్యం చేయ కుండా ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాక్షించారు. నారాయణపేటలో దాదాపు 25 సంవత్సరాల నుండి తక్కువ ఫీజుతో నాణ్యమైన ఇంటర్ విద్యను నైతిక విలువలతో అందజేస్తు న్నామని అన్నారు. యూత్   ఫెస్ట్  కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్య క్రమంలో శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం జనార్దన్ రెడ్డి,శంకర్ శశి కుమార్, రఘుపతి రెడ్డి, గరిడీ రఘుపతి, కళాశాల అధ్యాపక బృందం రవి బాబు,రాజు, వెంకట్ రెడ్డి,  కృష్ణయ్య,రాజశేఖర్, దీపక్,రామస్వామి, చంద్ర శేఖర్, విశ్వనాథ్, ఉమా, కవిత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ :అవార్డులు అందజేస్తున్న ప్రిన్సిపాల్
______________________

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం