ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
రామసహాయంకు అత్యున్నత స్థాయి గౌరవం
By Ram Reddy
On
ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 19న ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగానే ప్రత్యేకంగా లేఖలు పంపి అభినందనలు తెలియజేశారు.
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కూడా తన సందేశంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశానికి అంకితభావంతో కొనసాగుతున్న సేవలు అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ప్రధాని, రాష్ట్రపతిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ అత్యున్నత నాయకుల ఆశీర్వాదాలు తనపై ఇంకా బాధ్యతను పెంచాయని, ప్రజాసేవలో మరింత అంకితభావంతో ముందుకు సాగుతానని అన్నారు.
Tags:
About The Author
Latest News
18 Feb 2026 21:44:50
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక...
