గ్రామ సభలో పిర్యాదుకు సత్వరమే పరిష్కారం 

సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ 

గ్రామ సభలో పిర్యాదుకు సత్వరమే పరిష్కారం 

 

-

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 04 :

అభివృద్ధి పదం లో ముందుకు వెళ్తున్న కారేపల్లి మండలం గాదెపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్, పాలకవర్గం. ఇటీవల నిర్వహించిన గ్రామ సభలో స్థానిక ఆంజనేయస్వామి ఆలయ పూజారి బోర్ మోటర్ పనిచెయ్యడం లేదని సభ ముఖంగా పంచాయతీ అధికారులకు పిర్యాదు చెయ్యడం జరిగింది.వెంటనే స్పందించిన సర్పంచ్ రంజిత్ కుమార్ ఆంజనేయ స్వామి ఆలయంలోనీ బోర్ కు సిబ్బంది తో మరమ్మతులు చేయించడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు సర్పంచ్ కు అభినందనలు తెలిపినారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!