మున్నూరు కాపు సంఘ భవన ప్రారంభోత్సవం....

మున్నూరు కాపు సంఘ భవన ప్రారంభోత్సవం....

 

నిర్మల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 3 (లోకల్ గైడ్):

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని భోసి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్  రామారావు పటేల్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను రైతు బిడ్డనని పేర్కొంటూ సంఘ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.సంఘానికి దశలవారీగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామస్తులు మరియు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News