చిన్నారులతో కలిసి భోజనం.

ప్రభుత్వ పాఠశాల లో మధ్యన భోజనన్ని పరిశీలించిన చింతకుంటపల్లి సర్పంచ్ పోచమోని రమేష్ యాదవ్.

చిన్నారులతో కలిసి భోజనం.

లోకల్ గైడ్ కేశంపేట 

కేశంపేట మండల పరిధిలోని చింతకుంట పల్లి 
గ్రామ పాఠశాల లో మధ్యాహ్నం భోజనన్ని   పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సర్పంచ్ పోచమోని రమేష్ యాదవ్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులతో మరియు విద్యార్థులను అడిగి వంట కాలు బాగున్నాయా అని తెలుసుకున్నారు.
విద్యార్థుల భోజనం చాలా బాగుంది ఎలాంటి ఇబ్బంది లేదని రోజు వారి షెడ్యూల్ ప్రకారం భోజనం అందిస్తున్నారు అని తెలిపారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం