ఘనంగా మాలకట్ట మైసమ్మ బోనాల పండుగ 

భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు

ఘనంగా మాలకట్ట మైసమ్మ బోనాల పండుగ 

పాల్గొన్న కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్

లోకల్ గైడ్ షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా కొందూరు మండల కేంద్రంలోని మాల కట్ట మైసమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్  ఆధ్వర్యంలో ఈ పండుగను నిర్వహించారు. బోనాల పండుగలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అనంతరం రాజేష్ పటేల్ మాట్లాడుతూ.. అమ్మవారి చల్లని చూపు మండల ప్రజలపై ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పటేల్ వీరన్న, పటేల్ ప్రభులింగం, పటేల్ శ్రీశైలం, పటేల్ సురేందర్,, రాజేష్ పటేల్,పటేల్ చంద్ర శేఖర్, సతీష్, రవి శంకర్, మల్లికార్జున్, బద్రి,బోయ జంగయ్య, లొద్ది ల జనార్దన్, నస్కoటి వెంకటయ్య, బోయ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మూడు వారాల్లో రెండు మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో యూట్యూబ్ సంచలనం – IShowSpeed మూడు వారాల్లో రెండు మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో యూట్యూబ్ సంచలనం – IShowSpeed
    లోకల్ గైడ్ : అమెరికాకు చెందిన యువ యూట్యూబర్ IShowSpeed అసలు పేరు డారెన్ జేసన్ వాట్కిన్స్. కేవలం మూడు వారాల్లోనే రెండు మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లను
నల్గొండ జిల్లా – చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి పథం
నిజామాబాద్ జిల్లా – చరిత్ర, భౌగోళిక విశేషాలు మరియు ప్రాముఖ్యత    
ఘనంగా మాలకట్ట మైసమ్మ బోనాల పండుగ 
ఏడాది పాటు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం
ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు
విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!!