షాద్నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన
లోకల్ గైడ్ మేనేజర్ రిపోర్టర్ పట్నం ప్రతాప్ శ్రీనివాస్.
By Ram Reddy
On
షాద్నగర్ లోకల్ గైడ్ :
షాద్నగర్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఐ సీతారాంను శాలువాతో సన్మానించి, పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా షాద్నగర్ ప్రాంతంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం వసుదైక తెలంగాణ రిపోర్టర్ శివ కలాం తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
07 Mar 2026 08:07:52
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్);
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
