షాద్‌నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన

లోకల్ గైడ్ మేనేజర్ రిపోర్టర్ పట్నం ప్రతాప్ శ్రీనివాస్.

షాద్‌నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన

 
షాద్‌నగర్ లోకల్ గైడ్ :

 షాద్‌నగర్ పట్టణానికి నూతనంగా నియమితులైన సీఐ కే. సీతారాంను శుక్రవారం లోకల్ గైడ్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా మేనేజర్ రిపోర్టర్ పట్నం ప్రతాప్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఐ సీతారాంను శాలువాతో సన్మానించి, పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ ప్రాంతంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం వసుదైక తెలంగాణ రిపోర్టర్ శివ కలాం తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి. ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి.
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్); రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
షాద్‌నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన
జిల్లా స్థాయి  బాలమేళాకు విద్యార్థుల ఎంపిక
శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి.
తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 
వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..