ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు.
ఎస్సై వెంకటేశ్వర్లు
By Ram Reddy
On
నారాయణపేట ఫిబ్రవరి 21:
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో ముందస్తు నేరాల నియంత్రణలో భాగంగా దొంగతనాల నివారణనే లక్ష్యంగా, అనుమానిత వ్యక్తులను, పాత నేరస్తులను గుర్తించడానికి బ్లూ కోర్ట్స్ పోలీసులు హనుమంత్, అశోక్ లు ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నారాయణపేట బస్టాండ్, ప్రధాన చౌరస్తాల లో, బ్యాంకుల వద్ద అకస్మి కంగా ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా సంచ రిస్తున్న వ్యక్తులను తగిన రీతిలో పరిశీలించి, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఫింగర్ ప్రింట్ డివైస్ తో వ్యక్తు ల వేలిముద్రలు సేకరించి క్రిమి నల్ రికార్డులతో సరి పోల్చా రు. పౌరులు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాల ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఫోటో రైట్ అప్:1.తనిఖీ లు నిర్వహించిన పోలీసులు
______________________
Tags:
About The Author
Latest News
05 Mar 2026 20:11:34
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి
వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం
పాలేరు నియోజకవర్గంలో రెండు...
