రెండు వారాలు గడిచినా పూర్తి కాని స్పీడ్ బ్రేకర్ మరమ్మత్తులు
జోనల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లే దారిలో పనులపై ప్రజలలో అసంతృప్తి
By Ram Reddy
On
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
పనులు ప్రారంభించిన తర్వాత కూడా ఇంతకాలం ఆలస్యం కావడం పట్ల స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వెంటనే పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మత్తులు పూర్తి చేస్తే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
Tags:
About The Author
Latest News
07 Mar 2026 08:07:52
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్);
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
