విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన.

గ్రామంలోని గ్రంథాలయానికి తీసుకెళ్లి, గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు.

విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన.

లోకల్ గైడ్/బంట్వారం:

మండల కేంద్రంలో బుధవారం విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులను గ్రామంలోని గ్రంథాలయానికి తీసుకెళ్లి, గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెంపొందుతుందని, విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని,గ్రంథాలయంలోని వివిధ పుస్తకాలను పరిశీలించారు.కార్యక్రమం విద్యార్థుల్లో పఠనంపై ఆసక్తి పెంచేందుకు ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన