ఉపాధి హామీ పనులు ప్రారంభం.

శనివారం గ్రామ సర్పంచ్ దుర్గం చెరువు మల్లేశం కూలీలతో కలిసి పనులను ప్రారంభించారు.

ఉపాధి హామీ పనులు ప్రారంభం.

 లోకల్ గైడ్/బంట్వరం:

మండల కేంద్రంలో మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నూతన పనులను శనివారం గ్రామ సర్పంచ్ దుర్గం చెరువు మల్లేశం కూలీలతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచారం యాదగిరి, బీజేపీ మండల అధ్యక్షులు మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, మెటీలు, వివిధ పార్టీ నాయకులు, వార్డ్ మెంబర్ శాంత్ కుమార్, కొండిగారి నర్సింలు, సుదర్శన్, తదితరులు, పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!