ఉపాధి హామీ పనులు ప్రారంభం.
శనివారం గ్రామ సర్పంచ్ దుర్గం చెరువు మల్లేశం కూలీలతో కలిసి పనులను ప్రారంభించారు.
By Ram Reddy
On
లోకల్ గైడ్/బంట్వరం:
ఈ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచారం యాదగిరి, బీజేపీ మండల అధ్యక్షులు మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, మెటీలు, వివిధ పార్టీ నాయకులు, వార్డ్ మెంబర్ శాంత్ కుమార్, కొండిగారి నర్సింలు, సుదర్శన్, తదితరులు, పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
