విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు ఇంచార్జి ఎస్సై గాయత్రి.
By Ram Reddy
On
నారాయణపేట మార్చి 26:
వ్యాసరచన పోటీలో విద్యా ర్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తమ మాటల్లో వివరించారు. పోటీలో ఉత్తమ ప్రతిభ కనబ రిచిన విద్యార్థులను అభినం దించి అవార్డులు ప్రధానం చేశారు. ఇటువంటి అవగా హన కార్యక్రమాలు విద్యా ర్థుల వ్యక్తిత్వ వికాసానికి, సమాజ భద్రతకు దోహద పడతాయని తెలిపారు.
అరయ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పని సరిగా పాటించి, సురక్షిత ప్రయాణాన్ని అలవర్చు కోవాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులు
_______________________
Tags:
About The Author
Latest News
08 Apr 2026 23:24:30
( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
