పదేళ్లలో అప్పుల రాష్ట్రాన్ని మార్చిన కేసిఆర్. అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నం

ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది - సంక్షేమ పథకాలు గడప గడపకు చెర్చే బాధ్యత నాది

పదేళ్లలో అప్పుల  రాష్ట్రాన్ని మార్చిన కేసిఆర్.   అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నం

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ .

లోకల్ గైడ్ వికారాబాద్:

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని గంగారం కాలనీలో కాంగ్రెస్ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి గడ్డం అనన్యతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అప్పులు తీర్చడానికి చాల తిప్పలు పడాల్సి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలను గడప గడపకు తెచ్చే బాద్యత తీసుకుంటా అనన్నారు. పెన్సన్ లు, ఇందిరమ్మ ఇంఢ్లు అర్హులందరికీ అందజేస్తామని హామి ఇచ్చారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లను గెలిపించాలని కోరారు. 

వికారాబాద్ అభివృద్ధి కాంగ్రేస్ తోనే సాధ్యం: గడ్డం అనన్య

వికారాబాద్ పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి గడ్డం అనన్య అన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి గంగారంలో ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రతీ పథకాన్ని ఇంటింటి చేర్చుతానని హామి ఇచ్చారు. అదేవిధంగా వికారాబాద్ పట్టనాన్ని తెలంగాణ లోనే మొదటి స్థానంలో నిలబెడతానని చెప్పారు. గంగారం 27వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేశ్ ను గెలిపించాలని కోరారు.

Tags:

About The Author

Latest News

4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని 4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): పఠాన్ చేరు మండలం చిట్కుల్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న మాజీ మండల...
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాల స్వాస్థ్య శిబిరం విజయవంతం.
గెలిపించే బాధ్యత మీది... అభివృద్ధి  బాధ్యత నాది
పదేళ్లలో అప్పుల రాష్ట్రాన్ని మార్చిన కేసిఆర్. అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నం
పుర జోరులో సింగరేణి సర్పంచుల హోరు.
వైరా పురా జోర్లో కారేపల్లి నాయకుల హావ.
ప్రజల సహకారంతో గెలుస్తునాం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి  సాధ్యం.