మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుగ్గులవారి తోట, ఖమ్మం అన్నపూర్ణాంబ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

దేవస్థాన కమిటీ సభ్యులు నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ రాంబ్రహ్మం,నివాసం నందు కలిసి మహాశివరాత్రి మహోత్సవాలకు పాల్గొనవలసిందిగా ఆహ్వాన 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుగ్గులవారి తోట, ఖమ్మం అన్నపూర్ణాంబ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

 

ఖమ్మం:లోకల్ గైడ్:

ఫిబ్రవరి 15, 2026న జరగనున్న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం, జాగరణ, భజనలు, లింగోద్భవ కాల పూజలు మరియు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తదుపరి రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

 

ఈ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవస్థాన కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహ అధికారి వెంకట నరసింహారావు వంశపార ధర్మకర్త శుక్ల పూర్ణచంద్రరావు ఆలయ ప్రధాన అర్చకులు బాదంపూడి పార్వతీశ శర్మ ఆలయ కమిటీ సభ్యులు భాగం అజిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం  జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):- జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో  జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు....
16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో పలు అభివృద్ధి పనులు పరిశీలన
హెల్మెట్‌ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు....
వికారాబాద్ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల  నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ  సజావుగా నిర్వహించేందుకు  పూర్తి బాద్యత వహించాలి 
ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి 
డిసిసిబి బ్యాంక్ అభివృద్ధి ప్రాణానికి లక్ష్యాలను సాధించాలి .