మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుగ్గులవారి తోట, ఖమ్మం అన్నపూర్ణాంబ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి
దేవస్థాన కమిటీ సభ్యులు నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ రాంబ్రహ్మం,నివాసం నందు కలిసి మహాశివరాత్రి మహోత్సవాలకు పాల్గొనవలసిందిగా ఆహ్వాన
By Ram Reddy
On
ఫిబ్రవరి 15, 2026న జరగనున్న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం, జాగరణ, భజనలు, లింగోద్భవ కాల పూజలు మరియు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తదుపరి రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవస్థాన కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహ అధికారి వెంకట నరసింహారావు వంశపార ధర్మకర్త శుక్ల పూర్ణచంద్రరావు ఆలయ ప్రధాన అర్చకులు బాదంపూడి పార్వతీశ శర్మ ఆలయ కమిటీ సభ్యులు భాగం అజిత తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
24 Feb 2026 20:47:27
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):-
జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
