అందుబాటులో లేని సిబ్బంది....

అవస్థలు పడుతున్న ఓటర్లు 

అందుబాటులో లేని సిబ్బంది....

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్లో అందుబాటులో లేని సిబ్బంది.వికలాంగులు వృద్ధులు ఓట్లు వేయడానికి వెళుతున్న క్రమంలో వారికి చేతన అందించి ఓటు వేసేందుకు సహకరించాల్సిన సిబ్బంది లేకపోవడంతో వికలాంగులు వృద్ధులు పలువురు మహిళలు అనేక అవస్థలు పడుతున్నారు.ఈ విషయమై ఎవరైనా స్వచ్ఛందంగా వారికి సేవలు అందించడానికి ముందుకు వస్తుంటే కొంతమంది పోలింగ్ బూత్ లోని ఏజెంట్లు గొడవలకు దిగుతున్నారు.అధికారుల ముందు చూపు లేకపోవడంతోనే 27,28,29,30,31,32 పోలింగ్ స్టేషన్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా 28వ బూత్ లో స్వతంత్ర అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:

About The Author

Latest News

జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం  జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):- జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో  జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు....
16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో పలు అభివృద్ధి పనులు పరిశీలన
హెల్మెట్‌ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు....
వికారాబాద్ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల  నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ  సజావుగా నిర్వహించేందుకు  పూర్తి బాద్యత వహించాలి 
ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి 
డిసిసిబి బ్యాంక్ అభివృద్ధి ప్రాణానికి లక్ష్యాలను సాధించాలి .