మక్తల్ లో ఓటు వేసిన మంత్రి శ్రీహరి
7 వ వార్డు మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ లో రాష్ట్ర క్రీడా, యువ జన సర్వీసుల,
By Ram Reddy
On
నారాయణపేట ఫిబ్రవరి 11:
మక్తల్ లో బుధవారం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణంలో 7 వ వార్డు మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ లో రాష్ట్ర క్రీడా, యువ జన సర్వీసుల,పాడి పరిశ్రమా భివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొన్నారు.మంత్రి తో పాటి సతీమణి లలిత,కుమారులు అచ్యుత్ రామ్,అమిత్ రాజ్ లు ఓటు హక్కు వినియోగించు కొన్నారు.
ఫోటో రైట్ అప్:6.ఓటు వేసి న మంత్రి,కుటుంబ సభ్యులు
____________________
Tags:
About The Author
Related Posts
Latest News
22 Feb 2026 23:54:23
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్
మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
