ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు పూర్తీ
By Ram Reddy
On
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 4(లోకల్ గైడ్)
అయితే, బిఆర్ఎస్ పార్టీకి మెజారిటీ కోరం ఉండటంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. రిటర్నింగ్ అధికారి కృష్ణారెడ్డి సూచనల మేరకు సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించగా, 14 మంది సభ్యులు మద్దతు తెలపడంతో ఆయనను చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వైస్ చైర్మన్ పదవికి ముత్యాల శ్యామల ఆమెకు కూడా 14 ఓట్లు లభించాయి. దీంతో ఆమెను వైస్ చైర్మన్గా ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం బిఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించడం విశేషం.
ఎన్నికల అనంతరం మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు—మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు.
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
