రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముచింతల్ స్వర్ణ భారతి ట్రస్ట్ లో కేశంపేట మండలం 29గ్రామపంచాయతీ ల సర్పంచ్ ల శిక్షణ కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముచింతల్ స్వర్ణ భారతి ట్రస్ట్ లో కేశంపేట మండలం 29గ్రామపంచాయతీ ల సర్పంచ్ ల శిక్షణ కార్యక్రమం

లోకల్ గైడ్ కేశంపేట 

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల కు పంచాయతీ రాజ్ చట్టం పై అవగాహన, సర్పంచ్ విధులు, బాధ్యతలు, ఆర్ధిక వనరులు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ల పై  పంచాయతీ రాజ్ శాఖ లో అనుభవం కలిగిన అధికారులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, ఈ శిక్షణ లో సర్పంచ్ లు ఈ శాఖ పై అవగాహన తెలుసుకొని మంచి పరిపాలన అందిచడానికి ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం లో వసతులు చాలా బాగా ఏర్పాటు చేసారు మా సర్పంచుల అందరికి ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలియచేసారు.

Tags:

About The Author

Latest News