మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.

 విద్యుత్ వెలుగులతో  ఆలయాలు   ప్రకాశిస్తున్నాయని చెప్పారు. ఎక్కడ అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు .  

మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్  ఇంజనీర్ వెల్లడి.

లోకల్ గైడ్ తెలంగాణా కామారెడ్డి ప్రతినిధి 

ఎన్పీడీసీఎల్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని    కామారెడ్డి సర్కిల్ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరా అందించామని సూపెరింటెండింగ్  ఇంజనీర్ ఆర్ రవీందర్ పేర్కొన్నారు..
 విద్యుత్ పరంగా  సర్కిల్ పరిధిలోని అన్ని  శివాలయాలకు ముమ్మర ఏర్పాట్లు చేసి  విద్యుత్ సరఫరా అందించామని , మీరుమిట్లు గొలిపేలా  విద్యుత్ వెలుగులతో  ఆలయాలు   ప్రకాశిస్తున్నాయని చెప్పారు. ఎక్కడ అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు .   ముందస్తుగా లోడ్ అంచనాకు   అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంచామని ,  తీగలకు చెట్ల కొమ్మలు  తగలకుండా కొమ్మలను కత్తరించామని ,  లైన్ల  మధ్యల  తగలకుండా స్పేసర్స్ పెట్టామని  చెప్పారు .  24 గంటలు పర్యవేక్షణ చేసేలా అదనపు సిబ్బందిని నియమించామని చెప్పారు . అధికారులు క్షేత్ర స్థాయిలో అన్ని శివాలయాలను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు అందిస్తూన్నారు , ఆధికారులు, ఉద్యోగస్తులు , సిబ్బంది కృషి , నిబ్బద్దత్థో మహా శివరాత్రి పర్వదినాన్ని   సక్సెస్ చేశామని  చెప్పారు.

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం